ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ప్రజలు కాంగ్రెస్‌ను వెలివేయలేదు..: Kamalananda bharati

ABN, First Publish Date - 2022-06-04T18:52:04+05:30

ఏపీలో ప్రజలు కాంగ్రెస్‌ను వెలివేయలేదని... రూపం మార్చుకుని అదే రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆధ్యాత్మిక వేత్త కమలానంద భారతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీలో ప్రజలు కాంగ్రెస్‌ను వెలివేయలేదని... రూపం మార్చుకుని అదే రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆధ్యాత్మిక వేత్త కమలానంద భారతి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఒక రాష్ట్ర రాజధానిని కులం పేరుతో ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు. యావత్ రాష్ట్ర ప్రజలకు, దేశ వాసులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కలిగిందని గతంలో రాజధాని ప్రాంత రైతులు సంతోషం వెలిబుచ్చారన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో అనుకూలమని తెలిపారు. కేంద్రం ఏపీ ముఖ్యమంత్రిని పెద్దకొడుకుగా చూస్తోందని అన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఇవ్వొచ్చని కేంద్ర ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. అసలు రాజధాని లేకుండా పాలన చేయొచ్చని ఇక్కడి ప్రభుత్వం రుజువు చేసిందని చెప్పారు. ఏపీకి రాజధాని లేకుండా బిల్లును ఒప్పుకోవడం బీజేపీ చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. పార్లమెటులో నిర్ణయం చెయ్యడం కాంగ్రెస్ చేసిన తప్పు అని కమలానాంద భారతి తెలిపారు. 

Updated Date - 2022-06-04T18:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising