ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ కల్లు ఘటన కలచివేసింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-02-03T01:52:33+05:30

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు. ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యం విధానంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-03T01:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising