ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kala Venkatarao: సీఎం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు

ABN, First Publish Date - 2022-07-19T18:42:20+05:30

ప్రజలు వరదల్లో అల్లాడుతుంటే సీఎం జగన్‌రెడ్డి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజలు వరదల్లో అల్లాడుతుంటే సీఎం జగన్‌రెడ్డి( CM JAGAN) నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు(Kala Venkatarao) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్నిటికీ బటన్ నొక్కే సీఎం...వరద బాధితుల సహాయం బటన్ ఎందుకు నొక్కలేదు.వరద సహాయం ఇవ్వాల్సి వస్తుందని ....బటన్ నొక్కే చేయి సీఎం దాచుకున్నట్లు ఉన్నారు. విపత్తులకు చంద్రబాబు(CHANDRABABU) ఎదురెళ్తారు....సీఎం జగన్ వెనుక ఉంటారు. వరద బాధితులపై కేసులు పెట్టగల సమర్థుడు జగన్. వరదల్లో గత ప్రభుత్వాలు ఏమి చేశాయో సీఎం జగన్ చరిత్ర తెలుసుకోవాలి.వరద బాధిత కుటుంబానికి 2వేల రూపాయలు ఇస్తే సరిపోదు..... 10 వేల రూపాయలు ఇవ్వాలి. 75కేజీల బియ్యం,కందిపప్పు,నూనె అందించాలి’’ అని  కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-19T18:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising