ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kakinada: 40 మంది ఎన్‌సీసీ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు

ABN, First Publish Date - 2022-06-24T17:50:18+05:30

కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులలో కరోనా (Corona) లక్షణాలు బయటపడ్డాయి. యూనిట్ కమాండింగ్ అధికారి 40 మందికి కోవిడ్ టెస్ట్‌లు చేయించి ఐసోలేషన్‌లో ఉంచారు. ఎన్‌సీసీ క్యాంపులో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 18 నుంచి క్యాంప్ ప్రారంభమైంది. 40 మంది విద్యార్థులు రిజల్ట్స్ వచ్చాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2022-06-24T17:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising