ఉరివేసుకుని యువతి మృతి
ABN, First Publish Date - 2022-08-31T05:27:52+05:30
దొమ్మరనంద్యాల వాసి పల్లా భారతి (19) కడుపునొప్పి తాళలేక మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని మైలవరం ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
మైలవరం, ఆగస్టు 30: దొమ్మరనంద్యాల వాసి పల్లా భారతి (19) కడుపునొప్పి తాళలేక మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని మైలవరం ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు ఏడాదిగా భారతి కడుపునొప్పితో ఇబ్బందులు పడేద న్నారు. వైద్యం చేయించినా ఫలితంలేదని ఎవరూలేని సమయంలో భారతి ఉరివేసు కుంది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెం దిందని భారతి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2022-08-31T05:27:52+05:30 IST