ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరివేసుకుని యువతి మృతి

ABN, First Publish Date - 2022-08-31T05:27:52+05:30

దొమ్మరనంద్యాల వాసి పల్లా భారతి (19) కడుపునొప్పి తాళలేక మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, ఆగస్టు 30: దొమ్మరనంద్యాల వాసి పల్లా భారతి (19) కడుపునొప్పి తాళలేక మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు ఏడాదిగా భారతి కడుపునొప్పితో ఇబ్బందులు పడేద న్నారు. వైద్యం చేయించినా ఫలితంలేదని ఎవరూలేని సమయంలో భారతి ఉరివేసు కుంది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెం దిందని భారతి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-08-31T05:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising