ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాక్‌తో యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-06-26T04:39:06+05:30

విద్యుత్‌ షాక్‌తో సయ్య ద్‌ మౌలాలీ (19) మృతిచెందినట్లు వారి బంధువులు తెలిపారు.

మౌలాలీ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికెదిన్నె, జూన్‌ 25: విద్యుత్‌ షాక్‌తో సయ్య ద్‌ మౌలాలీ (19) మృతిచెందినట్లు వారి బంధువులు తెలిపారు. నాయనూరిపల్లె వాసులు మౌ లాలీ జగనన్న లేఅవుట్‌ వద్ద విద్యుత్తు ప్రమాదానికి గురవగా హుటాహుటిన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. 

Updated Date - 2022-06-26T04:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising