ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజ్జల వ్యాఖ్యలకు... టీడీపీ కౌంటర్..

ABN, First Publish Date - 2022-03-02T17:47:29+05:30

వైఎస్ వివేకా హత్య కేసులో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నాటకంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పావులుగా మారారన్న సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దోషులను కాపాడాలని, సునీతను బలిచేయాలని సీఎం జగన్ చేస్తున్నారని ఆరోపించారు.


వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడ్డానికి జగన్ అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. వివేకాను హత్య చేసేందుకు కుటుంబసభ్యులే కుట్ర చేశారంటే ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని అన్నారు. వివేకా హత్యతో జగన్ రాజకీయ లబ్ది పొందారని అన్నారు..  వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం.. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2022-03-02T17:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising