ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీని గద్దె దింపి సాగనంపాలి : టీడీపీ

ABN, First Publish Date - 2022-08-12T05:07:10+05:30

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు ఇంటికి సాగనంపాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి పిలుపునిచ్చారు

దానవులపాడులో ఇంటింటికీ కరపత్రాలు అందజేస్తున్న ఇన్‌ఛార్జి భూపే్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 11: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు ఇంటికి సాగనంపాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం దానవులపాడులో భూపే్‌షరెడ్డి బాదుడే బాదుడులో భాగంగా దానవులపాడులో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవరాజు, చిట్టిబాబు, అనిల్‌, లూకయ్య, డేవిడ్‌, ప్రభాకర్‌, ఓబులేసు, జయపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising