ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP Leaders: రాజుపాలెంలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2022-08-08T17:46:55+05:30

జిల్లాలోని బద్వేల్ మండలం రాజుపాలెంలో వైసీపీ నేతలు (YCP leaders) దౌర్జన్యానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని బద్వేల్ మండలం రాజుపాలెంలో వైసీపీ నేతలు (YCP leaders) దౌర్జన్యానికి పాల్పడ్డారు. భూవివాదాలతో టీడీపీ (TDP)కి చెందిన చంద్రశేఖర్రెడ్డి (Chandrashekar reddy) కుటుంబసభ్యులపై వైసీపీ నేత నరసింహారెడ్డి (Narasimha reddy), అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్రెడ్డి కోర్టు నుంచి స్టే తెచ్చుకుని  పొలంలో మొక్కలు నాటుతుండగా  వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-08T17:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising