ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మోదీ పాలనలోనే మహిళా సాధికారత’

ABN, First Publish Date - 2022-09-18T04:32:40+05:30

దేశ ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే మహిళాసాధికారత లభించిందని భారతీయ జనతా పార్టీ కిసాన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కడప (మారుతీనగర్‌), సెప్టెంబరు 17: దేశ ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే మహిళాసాధికారత లభించిందని భారతీయ జనతా పార్టీ కిసాన  మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి కొనియాడారు. నరేంద్రమోదీ 72వ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొ ని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బత్తల పవనకుమార్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బొమ్మన విజయ్‌ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎనజీఓ కాలనీ గంగమ్మ గుడి సమీపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శశిభూషణ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బాలకృష్ణయాదవ్‌, హరినారాయణరావు, మునగా సతీష్‌, మహిళా నాయకురాలు గద్దే సరస్వతి, పద్మావతిభాయి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-18T04:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising