ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేలుకాటుతో మహిళ మృతి

ABN, First Publish Date - 2022-05-25T04:58:28+05:30

పెద్దగురవలూరులో తాళ్లగిరి కృష్ణవేణి (47) తేలు కుట్టడంతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

కృష్ణవేణి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాపాడు, మే 24: పెద్దగురవలూరులో తాళ్లగిరి కృష్ణవేణి (47) తేలు కుట్టడంతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. 23న సోమవారం  వేరుశనగ పైరు లో గట్టుపై గడ్డి కోస్తుండగా తేలు కుట్టిందన్నారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కో సం ఆమెను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుపోయారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందినట్లు తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీపీ లక్షుమయ్య, సొసైటీ ఛైర్మన్‌ వేమారెడ్డి ఆమె కుటుం బ సభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు. 


Updated Date - 2022-05-25T04:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising