ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ABN, First Publish Date - 2022-07-02T05:26:34+05:30

రాయచోటి పట్టణంలోని సరస్వతీనగర్‌లో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, జూలై 1: రాయచోటి పట్టణంలోని సరస్వతీనగర్‌లో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సరస్వతీనగర్‌లో నివాసం ఉంటున్న బుక్కే సాలమ్మ (50) శుక్ర వారం ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెకు ఇరువురు కుమార్తెలు ఉండగా, వారు బయటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చే సరికి తల్లి మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహా రెడ్డిలు సంఘటనా స్థలానికి వెళ్లి... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈవిషయమై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

 

Updated Date - 2022-07-02T05:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising