ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ మోసాలను ప్రజలకు వివరిస్తాం..

ABN, First Publish Date - 2022-03-17T05:03:47+05:30

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సాగించిన 33 నెలల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు తెలియపరచేందుకే ఈనెల 19న కడపలో రాయలసీమ రణభేరి బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.

ప్రచార రథాలను ప్రారంభిస్తున్న బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణభేరి ప్రచార రథాల ప్రారంభోత్సవంలో బీజేపీ నేతలు

కడప మారుతీనగర్‌, మార్చి 16: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సాగించిన 33 నెలల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు తెలియపరచేందుకే ఈనెల 19న కడపలో రాయలసీమ రణభేరి బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వారు రణభేరి ప్రచార రథాలను ప్రారంభించి మాట్లాడారు. రణభేరి జరుగుతున్న విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా ప్రచార రఽథాలు మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి వివరించాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్‌రెడ్డి ప్రజలను నమ్మించి ఇవాళ నట్టేట ముంచారని నిప్పులు చెరిగారు. 

Updated Date - 2022-03-17T05:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising