ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండపల్లి భారతికి విమలాశాంతి పురస్కారం

ABN, First Publish Date - 2022-09-30T05:30:00+05:30

మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ బురుజుమాదిగిపల్లెకు చెందిన ఎండపల్లి భారతికి విమలాశాంతి సాహిత్య పురస్కారం వరించింది.

యండపల్లె భారతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె, సెప్టెంబరు 30: మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ బురుజుమాదిగిపల్లెకు చెందిన ఎండపల్లి భారతికి విమలాశాంతి సాహిత్య పురస్కారం వరించింది. ఈమె ‘ఎదారి బతుకులు’ పల్లె కథలు అన్న పేరుతో 2018లో కథల పుస్తకం వెలువరించారు. ఈ పుస్తకానికి ఇప్పటికే అనేక పురస్కారాలు అందుకున్నారు. తాజాగా విమలాశాంతి పురస్కారం ప్రకటించారు. త్వరలో పురస్కారం ప్రదానం చేయ నున్నామని నిర్వాహకులు శాంతినారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యండపల్లె భారతి మాట్లాడుతూ తనకు విమలా శాంతి కథా పురస్కారం రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.
 

Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising