ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేంకటేశ్వరాలయ నిర్మాణానికి రూ.1,11,111 విరాళం

ABN, First Publish Date - 2022-04-25T05:00:53+05:30

పెద్దూరు బ్రాహ్మణవీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం రేవనూరి రాజ్‌కుమార్‌ ఆదివారం రూ.1,11,111 మొత్తాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.

వెంకటేశ్వరస్వామి గుడికి విరాళం అందజేస్తున్న దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలివీడు, ఏప్రిల్‌ 24: పెద్దూరు బ్రాహ్మణవీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం రేవనూరి రాజ్‌కుమార్‌ ఆదివారం రూ.1,11,111 మొత్తాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.  కమిటీ సభ్యులు మాట్లాడుతూ జూన్‌లో నిర్వహించనున్న  విగ్రహ ప్రతిష్ట ఉత్సవానికి దాతలు, ప్రజలు పెద్ద ఎత్తున సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, ఆర్యశంకర్‌, సీఎస్‌ రెడ్డి, వెంకటేష్‌, యద్దయ్య, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రేవనూరి రాజ్‌కుమార్‌, సత్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-25T05:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising