ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2022-01-21T04:38:33+05:30

ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు వినియోగించుకోవాలని రైల్వేకోడూరు వ్యవసాయ అధికారి కవిత తెలిపారు. గురువారం ఎంపీడీవో ఆవరణలో ఉన్న వ్వవసాయ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం ద్వారా రాయితీ

వ్యవసాయ పనిముట్లను ప్రదర్శిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, జనవరి 20: ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు వినియోగించుకోవాలని రైల్వేకోడూరు వ్యవసాయ అధికారి కవిత తెలిపారు. గురువారం ఎంపీడీవో ఆవరణలో ఉన్న వ్వవసాయ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం ద్వారా రాయితీ కింద ఇచ్చే 12 లక్షల రూపాయిల విలువైన వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులుకు 10 శాతం గ్రూప్‌ షేర్‌, 50 శాతం బ్యాంక్‌ రుణం, 40 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ఈ పథకాని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజరెడ్డి, ఉప సర్పంచ్‌ తోట శివసాయి, కోడూరు వ్యవసాయ అధికారి సుధాకర్‌, ఓబులవారిపల్లి అధికారి శ్రీరాములు, చిట్వేల్‌ అధికారి సందీప్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో నాగార్జున రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T04:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising