ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వాహనం ఢీ - ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-05-23T05:09:00+05:30

రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దరిశ నర సింహులు (55) మృతి చెందాడు.

క్షతగాత్రుడి వద్ద రోదిస్తున్న బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మంగారి మఠం, మే 22: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దరిశ నర సింహులు (55) మృతి చెందాడు. బద్యేలు పట్టణం సూర్యపల్లెకు చెందిన నరసింహులు ఆదివారం పెం చలకోనకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బ్రహ్మం గారి మఠం మండలం రేకులకుంటలోని తన కూ తురి ఇంటికి వెళుతూ మఽధ్యాహ్నం రోడ్డు దాటు తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీం తో తీవ్రగాయాలపాలై రోడ్డు పక్కన పడిపోయిన విషయాన్ని స్థానికులు తెలపడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.


Updated Date - 2022-05-23T05:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising