ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరువలేని మహానేత ఎన్టీఆర్‌

ABN, First Publish Date - 2022-01-19T05:21:28+05:30

పేదరికం లేని సమాజం నిర్మించేందుకు దివంగత ఎన్టీఆర్‌ ఎనలేని కృషి చేశారని టీడీపీ నేతలు లక్ష్మిరెడ్డి, గోవర్థన్‌రెడ్డి, హరిప్రసాద్‌ కొనియాడారు.

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, జనవరి 18(ఆంధ్రజ్యోతి) : పేదరికం లేని సమాజం నిర్మించేందుకు దివంగత ఎన్టీఆర్‌ ఎనలేని కృషి చేశారని టీడీపీ  నేతలు లక్ష్మిరెడ్డి, గోవర్థన్‌రెడ్డి, హరిప్రసాద్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ 26వ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం కొండాయపల్లెలో మన్నెంచలపతి నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సందర ్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయ్యాక కిలో బియ్యం రెండు రూపాయలకే అందించారన్నారు.

Updated Date - 2022-01-19T05:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising