ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభం

ABN, First Publish Date - 2022-10-07T05:19:09+05:30

రాజంపేట తిరుపతి మధ్య రెండు నూతన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ నూతన బస్సుల వల్ల తిరుపతి, రాజంపేట, కోడూరుల మధ్య రాకపోకలు సులభమవుతాయన్నారు.

రాజంపేట-తిరుపతి బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, అక్టోబరు 6: రాజంపేట తిరుపతి మధ్య రెండు నూతన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ నూతన బస్సుల వల్ల తిరుపతి, రాజంపేట, కోడూరుల మధ్య రాకపోకలు సులభమవుతాయన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో నుంచి పాతబస్టాండు వరకు ఎమ్మెల్యే బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్‌ రమణయ్య, మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ చొప్పా యల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T05:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising