ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు పాడి ఆవులు మృతి

ABN, First Publish Date - 2022-01-27T04:36:31+05:30

పాడి ఆవులు తాగే కుడితిలో విషగుళికలు కలపడంతో రెండు పాడి ఆవులు మృతి చెందాయి.

ఆవుల కలేబరాలను పరిశీలిస్తున్న ఏఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, జనవరి 26: పాడి ఆవులు తాగే కుడితిలో విషగుళికలు కలపడంతో రెండు పాడి ఆవులు మృతి చెందాయి. వివరాల్లోకెళితే... వంగిమళ్లవాండ్లపల్లె వాసి కృష్ణారెడ్డి, లలితమ్మ దంపతులు పాడే జీవనాధారంగా జీవిస్తున్నారు. రో జు వారి దినచర్యలో భాగంగా పాడి ఆవులను ఉదయం కుడితి తాగేందుకు వదిలారు. కుడితి తాగిన పాడి ఆవులు అరగంటలో గిలగిలా కొట్టుకుని మృతి చెంద డం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎ్‌సఐ రాముడు సంఘటనా స్థలి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరాతీశారు. 


Updated Date - 2022-01-27T04:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising