ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ అభివృద్ధికి త్రిపురనేని రామస్వామి కృషి

ABN, First Publish Date - 2022-01-17T05:03:21+05:30

:ప్రముఖ హేతువాద, ఉద్యమనేత, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య 

కడప(క్రైం), జనవరి 16:ప్రముఖ హేతువాద, ఉద్యమనేత, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య కొనియాడారు. ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ ఆదేశాల మేరకు త్రిపురనేని రామస్వామి చౌదరి 135వ జయంతి సందర్భంగా ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురనేని రామస్వామి కృష్ణాజిల్లా అంగలూరులోని రైతు కుటుంబంలో జ న్మించారని, చదువుకుంటూనే ఆయన రాసిన రాణాప్రతాప్‌ నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఆ తరువాత పురాణాలపై తిరుగుబాటు చేస్తూ కురుక్షేత్ర సం గ్రామం రాశారని తన స్వగ్రామమైన అంగలూరులో అష్టావధానం, శతావధానం చేశారని గుర్తు చేశారు. ఆర్‌ఐలు మహబూబ్‌బాషా, వీరేష్‌, సోమశేఖర్‌నాయక్‌, ఆర్‌ఎ్‌సఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T05:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising