ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్ల రాకపోకలు యథాతథం

ABN, First Publish Date - 2022-08-20T05:06:32+05:30

గుంతకల్లు- తిరుపతి మార్గంలో శనివారం నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని అనంతపురం జిల్లా తాటిచెర్ల - జంగాలపల్లె మార్గంలో జరుగుతున్న రైల్వే లైను డబ్లింగ్‌ పనుల కారణంగా వారం రోజులుగా పలు రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించిన విషయం విధితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాటిచెర్ల - జంగాలపల్లె మార్గంలో పనులు పూర్తి

ములకలచెరువు, ఆగస్టు 19: గుంతకల్లు- తిరుపతి మార్గంలో శనివారం నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని అనంతపురం జిల్లా తాటిచెర్ల - జంగాలపల్లె మార్గంలో జరుగుతున్న రైల్వే లైను డబ్లింగ్‌ పనుల కారణంగా వారం రోజులుగా పలు రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించిన విషయం విధితమే. గుంతకల్లు నుంచి ములకలచెరువు, బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట, కురబలకోట, మదనపల్లెరోడ్‌, వాయిల్పాడు, కలికిరి, పీలేరు మీదుగా తిరుపతికి వేళ్లే ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు. కాగా పనులు పూర్తి కావడంతో వీటిని యథాతథంగా నడపనున్నట్లు వారు తెలిపారు. 

Updated Date - 2022-08-20T05:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising