ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల అలసత్వాన్ని సహించం

ABN, First Publish Date - 2022-03-17T04:36:47+05:30

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించమని జడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశినాయన మార్చి 16: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించమని జడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సాపురం వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. సమావేశానికి హాజరైన వైసీపీ మండల కన్వీనర్‌ విశ్వనాధ్‌రెడ్డ్డి కూడా అదేస్థాయిలో రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టారు.

తహసీల్దారు రవిశంకర్‌ మాట్లాడుతూ రికార్డ్డుపరంగా సక్రమంగా ఉన్న ప్రతి రైతు భూముల సమ స్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఎంపీడీఓ ముజఫర్‌ రహీం, మండ ల ప్రత్యేకాధికారి బ్రహ్మానందరెడ్డ్డి, మండల ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య ఆచారి, భాస్కర్‌రెడ్డ్డి ఏఈ సుబ్రహ్మణ్యం పశువైద్యుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు అధికారులు సిబ్బంది జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising