ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ABN, First Publish Date - 2022-01-23T04:56:04+05:30

మండలంలోని మందరం సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మూ డు ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీహరిరెడ్డి తెలిపారు.

సీజ్‌ చేసిన ట్రాక్టర్లతో ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీహరిరెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జనవరి 22: మండలంలోని మందరం సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మూ డు ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీహరిరెడ్డి తెలిపారు. ఒక్కో ట్రా క్టర్‌లో నాలుగు చొప్పున 12 టన్నుల ఇసుకను తరలిస్తుండగా శనివారం తెల్లవారు జామున ట్రాక్టర్లను పట్టుకుని సీజ్‌ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఈబీ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ ఇస్మాయిల్‌, సిబ్బంది బాల చిందరయ్య, పృధ్వి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-23T04:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising