ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ముగ్గురికి బంగారు పతకాలు

ABN, First Publish Date - 2022-11-30T23:28:05+05:30

నంద్యాలలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో రైల్వేకోడూరుకు చెందిన క్రీడాకారులు మూడు బంగారు పతకాలు సాధించినట్లు ఎస్‌వీకే స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ శివాజీ, బాలికల కోచ్‌ కృష్ణవేణిలు బుధవారం తెలిపారు.

గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించిన క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, నవంబరు 30: నంద్యాలలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో రైల్వేకోడూరుకు చెందిన క్రీడాకారులు మూడు బంగారు పతకాలు సాధించినట్లు ఎస్‌వీకే స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ శివాజీ, బాలికల కోచ్‌ కృష్ణవేణిలు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి.మనీషా, పి.శ్రీరాం, ఎం.చైతన్యప్రసాద్‌లు బంగారు పతకాలు, మోక్షశ్రీ, దీక్షిత, టి.శశికుమార్‌, పి.హర్షవర్థన్‌, కె.సన్విత, కె.ధన్వంత్‌లు సిల్వర్‌ మెడల్స్‌ను సాధించారన్నారు. ఎం.మనోజ్‌కుమార్‌, పి.నాగచరణ్‌, విష్ణు, నిఖిల్‌లు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు.

Updated Date - 2022-11-30T23:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising