ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు

ABN, First Publish Date - 2022-05-20T04:58:38+05:30

పంచాయతీలోని కొత్తకోడూరులో గురువారం వైభవంగా గంగమ్మ తల్లి జాతర నిర్వహించారు.

కొత్తకోడూరులో ఊరేగుతున్న గంగమ్మతల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, మే 19: పంచాయతీలోని కొత్తకోడూరులో గురువారం వైభవంగా గంగమ్మ తల్లి జాతర నిర్వహించారు. బుధవారం రాత్రి గంగమ్మ తల్లి ప్రతిమ ను తయారు చేసి కొత్తకోడూరు వీధుల్లో  ఊరేగించారు. భక్తులు గంగమ్మతల్లికి కో ళ్లు, మేకపోతులు, పొట్టేళ్లు బలి ఇచ్చారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. తప్పెట్లు, డ్రమ్స్‌, వివిధ రకాల వేషాలు అలరించాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాలు చేశారు. అంబేడ్కర్‌ నగర్‌లో గంగమ్మతల్లి జాతర నిర్వహించారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-05-20T04:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising