ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-01-15T04:46:03+05:30

జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రదేశమైన గండికోటలో శుక్రవారం మధ్యా హ్నం వై.సాయికిరణ్‌రెడ్డి (24) అనే యువకుడు దుర్మరణం చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 14: జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రదేశమైన గండికోటలో శుక్రవారం మధ్యా హ్నం వై.సాయికిరణ్‌రెడ్డి (24) అనే యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు మృతుడు ప్రొద్దుటూరు పట్టణంలోని కోటవీధికి చెందినవ్యక్తి. ఉదయాన్నే స్నేహితులతో కలిసి గండికోటకు వచ్చారు.  మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో గండికోటలోని వా టర్‌పాల్స్‌ వద్ద ప్రమాదవశాత్తు నీళ్లలో పడి గల్లంతు అయ్యాడు. గంట తర్వాత శవమై తేలాడు. వెంటనే స్థానికులు మృతదేహా న్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతు డు బీటెక్‌ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘురాం తెలిపారు. 

Updated Date - 2022-01-15T04:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising