ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2022-04-06T05:14:23+05:30

ఒంటిమిట్టలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

హత్య జరిగిన వ్యక్తి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 5: ఒంటిమిట్టలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. జాతీ య రహదారి అనుకుని ఉన్న శివాలయం వద్ద గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లా పామిడి వాసి రవి సిమెంటు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఆలయం వద్ద నిద్రిస్తుండేవాడు. అతనితో పాటు మరో ఇరువురు స్నేహితులు పులివెందులకు చెందిన దస్తగిరి, సిద్దవటంకు చెందిన చంద్ర కలిసి పనులు చేసుకుంటూ అక్కడే ఉండేవారు. సోమవారం మధ్యం తాగి మత్తులో నిద్రిస్తున్న రవిని తెల్లవారుజామున బండరాయితో పులివెందులకు చెందిన దస్తగిరి బలంగా తలమీద బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే దాడి చేసిన వ్యక్తి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంజీవరాయుడు తెలిపారు.


 

Updated Date - 2022-04-06T05:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising