ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-01-27T04:54:05+05:30

ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినప్పుడే అబివృద్ధి జరుగుతుందని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న దండు వీరయ్య మాదిగ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జనవరి 26 : ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినప్పుడే అబివృద్ధి జరుగుతుందని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రామచంద్రాయపల్లి, దొడియం, నక్కావానిపల్లి, పెద్దకొమెర్ల, దొమ్మరనంద్యాల గ్రామాల్లో దండు వీరయ్య మాదిగ సుడిగాలి పర్యటన చేశారు.  ఈ కార్యక్రమంలో డప్పు చర్మకారుల రాష్ట్ర మాజీ కన్వీనర్‌ నాగభూషణం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలయ్య, మైలవరం మండల మాజీ కన్వీనర్‌ విజయకుమార్‌ మాదిగ, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T04:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising