ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల అభివృద్ధిని ప్రభుత్వం మరిచిపోయింది

ABN, First Publish Date - 2022-08-13T05:27:44+05:30

పేద, నిరుపేదల అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని వీరికోసం వచ్చే 2024 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం బ్రహ్మంగారిమఠంలోని రెడ్ల

పాత్రికేయులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి 

బ్రహ్మంగారిమఠం, ఆగస్టు 12 : పేద, నిరుపేదల అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని వీరికోసం వచ్చే 2024 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం బ్రహ్మంగారిమఠంలోని రెడ్ల అన్నదాన సత్రంలో దుగ్గిశెట్టి వారి వివాహ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంలో దళితుల అభివృద్ధిని పూర్తి స్థాయిలో మరిచిపోయారని అన్నారు. అలాగే బీసీ, మైనార్టీ, పేద, నిరుపేదలను పట్టించుకోవడం లేదని తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఇదివరకే ఓ పార్టీ తనకు హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-08-13T05:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising