ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-01-28T04:47:07+05:30

ప్రతి ఎకరాకు సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కడప ఎంపీ వైఎస్‌ అవి నాశ్‌రెడ్డి అన్నారు.

అలవలపాడు ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేస్తున్న ఎంపీ అవినాశ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎత్తిపోతల భూమిపూజలో ఎంపీ

వేంపల్లె, జనవరి 27: ప్రతి ఎకరాకు సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కడప ఎంపీ వైఎస్‌ అవి నాశ్‌రెడ్డి అన్నారు. అలవలపాడు సమీపంలో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి గురువారం భూమిపూజ చేశారు. నాగూరు, పెం డ్లూరు, అలవలపాడు చెరువులకు నీరందించి తద్వారా రైతులకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఈ పథకా న్ని ప్రారంభించినట్లు ఆయన తెలి పారు. జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, ఎంపీపీ గాయత్రి, ఉపాధ్యక్షురాలు రమణమ్మ, ఏపీఐఐసీ డైరెక్టర్‌ చంద్ర ఓబుళరెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising