ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజు కూలి రూ.257 పడేలా పని చేయించాలి

ABN, First Publish Date - 2022-05-24T05:09:16+05:30

జాతీయ ఉపాధిహామీ గ్రామీణ పథకంలో రోజు వారి కూలి రూ.257 ల ు పడేవిధంగా కొలతల ప్రకారం పని చేయించాలని జాయింట్‌ కమిషనర్‌ ఆర్డీ శివప్రసాద్‌ అన్నారు.

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, మే 23 : జాతీయ ఉపాధిహామీ గ్రామీణ పథకంలో రోజు వారి కూలి రూ.257 ల  ు పడేవిధంగా కొలతల ప్రకారం పని చేయించాలని జాయింట్‌ కమిషనర్‌ ఆర్డీ శివప్రసాద్‌ అన్నారు. సోమవారం ఆయన పోరుమామిళ్ల మండలంలోని సిద్ధవరం, తల్లగిరిగల్ల పంచాయతీలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి కూలీలకు అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. డకౌట్‌ ఫాండ్‌ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ బ్రహ్మానందరెడ్డి, ఏపీవో సాయిప్రత్యూష వాణి, ఈసీ ఖాజా పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising