ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పండింది

ABN, First Publish Date - 2022-09-26T04:49:41+05:30

రైతు పంట పండింది. వేరుశనగ పంట విరగ్గాసింది.

వేరుశనగ కాయలు చూపుతున్న రైతు చంద్రశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విరగ్గాసిన వేరుశనగ కాయలు

చెట్టుకు 150 నుంచి 300 కాయలు

ఎకరాకు 60 బస్తాలు


ములకలచెరువు, సెప్టెంబరు 25: రైతు పంట పండింది. వేరుశనగ పంట విరగ్గాసింది. ఒక్కో చెట్టుకు 150 నుంచి 300 కాయలు కాశాయి. దీంతో అన్నదాత ఆనందానికి అవధులు లేవు. ములకలచెరువు మండలం కాలువపల్లె పంచాయతీ బుద్దలవారిపల్లెకు చెందిన రైతు పూల చంద్రశేఖర్‌రెడ్డి వ్యవసాయ బోరు కింద ఎకరా పొలంలో వేరుశనగ పంట సాగు చేశాడు. అనంతపురం నుంచి తెచ్చిన టీసీజీఎస్‌ 1964 రకం విత్తనాలు విత్తాడు. ఎకరా సాగుకు రూ.20 వేలు ఖర్చయ్యింది. రెండున్నర నెలల తర్వాత పంట కోత కొచ్చింది. ఈ క్రమంలో ఆదివారం నుంచి పంట నూర్పిడి (కోత) చేయిస్తున్నాడు. ఒక్కో చెట్టుకు 150 నుంచి 300 కాయల వరకు ఉండడంతో రైతు ఆశ్యర్యపోయాడు. ఎకరాకు 60 బస్తాల కాయలు అవుతాయని చెబుతున్నాడు. ఇటీవలి కాలంలో ఎక్కడా ఇంత పెద్ద స్ధాయిలో వేరుశనగ కాయలు కాయలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

Updated Date - 2022-09-26T04:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising