ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండ ప్రాంతంలో మృతదేహం

ABN, First Publish Date - 2022-01-19T04:44:04+05:30

కేశాపురం సమీప కొండ ప్రాంతంలో మృత దేహం వెలుగు చూసిం ది. మొదట గుర్తు తెలియనిదిగా అనుకు న్నా సోమవారం నుంచే భర్త కన్పించలేదని భా ర్య చేసిన ఫిర్యాదుపై చేపట్టిన విచారణలో మృతదేహం మహిళ భర్త దని గుర్తించింది. పోలీసులు అందించిన మేరకు వివరాల్లోకెళితే....

శీను మృతదేహం - అంతర్‌ చిత్రంలో శీను ఫైల్‌ ఫొటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, జనవరి 18:  కేశాపురం సమీప కొండ ప్రాంతంలో మృత దేహం వెలుగు చూసిం ది. మొదట గుర్తు తెలియనిదిగా అనుకు న్నా సోమవారం నుంచే భర్త కన్పించలేదని భా ర్య చేసిన ఫిర్యాదుపై చేపట్టిన విచారణలో మృతదేహం మహిళ భర్త దని గుర్తించింది.  పోలీసులు అందించిన మేరకు వివరాల్లోకెళితే....   

 మిట్టమానుపల్లె వాసి ముద్దం మల్లేశ్వరి తన భర్త శీను ఉరఫ్‌ సీతయ్య కొద్ది రోజులు గా కనిపించడం లేదంటూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులకు కేశాపురం సమీప కొండ ప్రాంతంలో గుర్తు తెలియని శవం ఉన్న ట్లు సమాచారంపై మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా మృతదేహం శీనుదే నని గుర్తించామని, కేసులో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-19T04:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising