ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: మల్లయ్యపల్లె గ్రామ సచివాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్

ABN, First Publish Date - 2022-04-27T16:09:52+05:30

జిల్లాలోని ఖాజీపేట మండలం మల్లయ్యపల్లె గ్రామ సచివాలయానికి కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి తాళం వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని ఖాజీపేట మండలం మల్లయ్యపల్లె గ్రామ సచివాలయానికి  కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి తాళం వేశారు. అధికారులు 5 శాతం పర్సంటేజ్ తీసుకొని బిల్లులు చేయకుండా నిర్లక్షం చేస్తుస్తున్నారని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి తాళం వేయడంతో సచివాలయ ఉద్యోగులు బయట చెట్టుకింద సేద తీరుతున్నారు. రూ.48 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయానికి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ పూర్తి బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి ఆవేదన చెందారు.


Updated Date - 2022-04-27T16:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising