ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏర్పేడులో బాలుడు కిడ్నాప్‌

ABN, First Publish Date - 2022-02-20T04:37:25+05:30

మూడేళ్ల యానాది చెంచు రా మయ్య కిడ్నాప్‌ అయినట్లు చిత్తూరు జిల్లా ఏర్పేడు సీఐ తెలిపారు.

నిందితుడు వెంకటేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, ఫిబ్రవరి 19: మూడేళ్ల యానాది చెంచు రా మయ్య కిడ్నాప్‌ అయినట్లు చిత్తూరు జిల్లా ఏర్పేడు సీఐ తెలిపారు. యానాది వెంకటేష్‌ బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు రైల్వేకోడూరులో సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9440900729కు ఫోన్‌ చేయాలని కోరారు.



Updated Date - 2022-02-20T04:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising