ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన TDP..

ABN, First Publish Date - 2022-05-17T14:34:17+05:30

ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన TDP..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా/కమలాపురం : పశ్చిమ రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానానికి 2023 మార్చిలో జరగనున్న ఎన్నికలకు టీడీపీ (Telugudesam) అభ్యర్థిగా పులివెందుల ప్రాంతానికి చెందిన రామ్‌గోపాల్‌రెడ్డిని ఎంపిక చేశామని కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మార్చిలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధిస్థానం తనను ఎంపిక చేసిందన్నారు. తనను ఎంపిక చేసిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-05-17T14:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising