ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి

ABN, First Publish Date - 2022-08-07T04:50:10+05:30

భారతీ య జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు మానుకుని రాయచోటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర బీజేపీ మేధావుల విభాగం సభ్యుడు డాక్టర్‌ పాలగిరి శ్రీనివాసకుమార్‌రాజు, పట్టణ అధ్య క్షుడు నిర్మల్‌కుమార్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి సూచించారు.

మాట్లాడుతున్న శ్రీనివాసకుమార్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్ర బీజేపీ మేధావుల సంఘం సభ్యుడు శ్రీనివాసకుమార్‌రాజు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 6: భారతీ య జనతా  పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు మానుకుని రాయచోటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర బీజేపీ మేధావుల విభాగం సభ్యుడు డాక్టర్‌ పాలగిరి శ్రీనివాసకుమార్‌రాజు, పట్టణ అధ్య క్షుడు నిర్మల్‌కుమార్‌ ఎమ్మెల్యే గడికోట   శ్రీకాంత్‌రెడ్డికి సూచించారు. శని వారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒకే పార్టీలో ఉంటూ, ఒకే విధానం పాటిస్తూ, ఒకే జాతీయ వాదంతో ఉండే వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. ఆయ నను గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తమకు అర్థం కాలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు క్రమం తప్పకుండా వస్తున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రం నుండి నిధులు విడుదల చే యించి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు, రాయచోటికి రైల్వేలైన్‌ను ఎప్పుడు తెప్పిస్తారో  తెలియజేయాలని సలహా ఇచ్చారు. 

Updated Date - 2022-08-07T04:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising