ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2022-08-19T05:08:09+05:30

టీడీపీతోనే ఆంధ్రప్రదేశ అభివృద్ధి చెందుతుందని వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి అన్నారు.

ప్రజలతో మాట్లాడుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, ఆగస్టు 18 : టీడీపీతోనే ఆంధ్రప్రదేశ అభివృద్ధి చెందుతుందని వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని గూడూరు గ్రామంలో టీడీపీ ఉపాధ్యక్షుడు కమలాపురం నియోజకవర్గ ఇనచార్జ్‌ పుత్తా నరసింహాడ్డి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారుద మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నారు. విద్యుత ధరలను పెంచి ఆ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. మాజీ సర్పంచ రామసుబ్బారెడ్డి, తెలుగు యువత నాయకుడు సునీల్‌కుమార్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, రమణారెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, ఎస్సీసెల్‌ నాయకులు శ్రీనివాసులు,  రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising