ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకిరిపల్లెకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు : ఆర్టీసీ చైర్మన్‌

ABN, First Publish Date - 2022-01-24T04:58:37+05:30

మండలంలో మారుమూల అటవీ ప్రాంతమైన ఏకిరిపల్లెకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి వెల్లడించారు.

మాట్లాడుతున్న ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జనవరి 23 : మండలంలో మారుమూల అటవీ ప్రాంతమైన ఏకిరిపల్లెకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఏకిరిపల్లెలో జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డితో కలిసి ఆ గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్‌ అమర్‌నాధరెడ్డి, వైసీపీ నేత ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి ఈ గ్రామానికి బస్సు నడపాలని కోరారన్నారు. దీంతో ప్రతి రోజూ రెండు సార్లు గ్రామానికి బస్సు నడపనున్నట్లు వెల్లడించారు.  

Updated Date - 2022-01-24T04:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising