ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో టీడీపీలోకి వైసీపీ వలస

ABN, First Publish Date - 2022-07-01T05:25:11+05:30

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిజస్వరూపం తెలు సుకున్న వైసీపీ కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు కట్టలు తెంచుకుని మూడునెలల్లో టీడీపీలోకి రానున్నారని టీడీ పీ కడప పార్లమెంట్‌ అధ్యక్షు డు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 30: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిజస్వరూపం తెలు సుకున్న వైసీపీ కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు కట్టలు తెంచుకుని మూడునెలల్లో టీడీపీలోకి రానున్నారని టీడీ పీ కడప పార్లమెంట్‌ అధ్యక్షు డు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అహంకార ధోరణితో పోతున్నారని, దీనివల్లే ఆయన పట్ల సొంతపార్టీలోనే పూర్తి వ్యతిరేకత ఎదురవుతోందన్నారు.

రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకూ పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఇంత వ్యతిరేకత లేదన్నారు. ఇంత వ్యతిరేకత ఉన్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇక్కడ టీడీపీని గెలవనియ్యనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దర్గాచెట్టు కూల్చివేతతో ఎమ్మెల్యేకే కాదు పార్టీని కూడా ముస్లిం మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారని, వారే రాబోయే రోజు ల్లో తగిన విధంగా బుద్ది చెబుతారన్నారు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై ప్రజలే నిలదీయాలని లింగారెడ్డి పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సీతారామిరెడ్డి, సుంకర వేణుగోపాల్‌, సుబ్బరాజు, సిద్దయ్య, టప్పా మహబూబ్‌బాష తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T05:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising