ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొప్ప జాతీయవాది శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ

ABN, First Publish Date - 2022-07-07T05:17:49+05:30

భారతదేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని, ఒకే విధానం ఉండాలని ఆకాంక్షించిన గొప్ప జాతీయవాది డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ అని శ్రీ గాయత్రీ నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ శశిబిందు పేర్కొన్నారు.

చిత్రపటానికి పూలమాల వేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయంతి వేడుకలో గాయత్రీ నేత్రాలయ చైర్మన్‌

కడప మారుతీనగర్‌, జూలై6: భారతదేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని, ఒకే విధానం ఉండాలని ఆకాంక్షించిన గొప్ప జాతీయవాది డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ అని శ్రీ గాయత్రీ నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ శశిబిందు పేర్కొన్నారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బుధవారం బాలాజీ నగర్‌లోని నెహ్రూయువ కేంద్ర సమావేశ మందిరంలో వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నెహ్రూకేంద్ర యువ అధికారి కె. మణికంఠ, సిబ్బంది జి. ప్రేమానందం, వలంటీర్లు స్థానికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising