ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ వ్యవస్థను పటిష్టం చేయాలి

ABN, First Publish Date - 2022-05-18T05:28:44+05:30

సచివాలయ వ్య వస్థను పటిష్టం చేయాలని మదనపల్లె ఆర్డీ వో మురళి ఆదేశించారు. మంగళవారం రా మసముద్రం మండలంలోని మినికి సచివా లయంలోని రికార్డులను ఆయన పరిశీలించా రు.

వివాదాస్పద భూమిని పరిశీలిస్తున్న ఆర్డీవో మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామసముద్రం మే 17: సచివాలయ వ్య వస్థను పటిష్టం చేయాలని మదనపల్లె ఆర్డీ వో మురళి ఆదేశించారు. మంగళవారం రా మసముద్రం మండలంలోని మినికి సచివా లయంలోని రికార్డులను ఆయన పరిశీలించా రు. అనంతరం మాట్లాడుతూ  బయోమె ట్రిక్‌, అటెండెన్స్‌ ఖచ్చితంగా 10.30 గంటల లోపే వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సిబ్బంది మూమెంట్‌ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని,  యూనిఫాం ధరించాలని సూచించారు.  ఇన్‌ చార్జి ఎంపీడివో సురేష్‌బాబు, తహసీల్దార్‌ విశ్వేశ్వరశాస్త్రి, సర్పంచ్‌ జమున, పంచాయతీ కార్యదర్శి మమత, సర్వేయర్‌ వాసు, వీఆర్వో పాపారాయుడు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు. 

 వివాదాస్పద భూమి పరిశీలన

 మినికి గ్రామరెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 271-1, 272-2 లోని భూమిని ఆయన పరిశీలించారు. ఈ భూములను వెం టనే స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ సర్పంచ్‌కు సూచించారు. ఎవరైనా ఈ భూ మిలో ప్రవేశిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుదారులు పవన్‌కుమార్‌రెడ్డి, వెంకట రమణను పిలిపించి ఆ భూమితో వారి ఎలాంటి సంబంధం లేదని ఇకపై ఆ భూమి లోకి వెళ్లరాదని ఆదేశించారు.  తహసీల్దార్‌ విశ్వేశ్వరశాస్త్రి, రెవన్యూసిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising