ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తవళం మీదుగా ఆర్టీసీ బస్సును నడపాలి

ABN, First Publish Date - 2022-07-19T05:12:26+05:30

మదనపల్లె నుంచి తవళం మీదుగా నిమ్మనపల్లెకు ఆర్టీసీ బస్సును నడపాలంటూ గ్రామస్తులు సోమ వారం చల్లావారిపల్లె వద్ద ఽధర్నా నిర్వహిం చారు.

చల్లావారిపల్లె వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులు, విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె, జూలై 18: మదనపల్లె నుంచి తవళం మీదుగా నిమ్మనపల్లెకు ఆర్టీసీ బస్సును నడపాలంటూ గ్రామస్తులు సోమ వారం చల్లావారిపల్లె వద్ద  ఽధర్నా నిర్వహిం చారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లా డుతూ ఎన్నో ఏళ్లుగా మదనపల్లె 2-డిపో నుంచి మదనపల్లె నుంచి తవళం మీదుగా బస్సు నడుస్తుందన్నారు. అయితే నెల రోజులు గా ఆ బస్సును రద్దు చేయడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నో సార్లు ఆర్టీసీ డిపో మేనేజ ర్‌కు వినతులు అందించినా ఇప్పటివరకు బస్సును వేయలేదని దీంతో ధర్నా చేపట్టామ న్నారు. దాదాపు రెండు గంటల రాకపోకలు ఆగడంతో స్థానిక పోలీసులు, 2-డిపో అధికారులు వచ్చి బస్సును పునరుద్ధరిస్తామని తెలుపడంతో ధర్నా విరమించారు.  


Updated Date - 2022-07-19T05:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising