ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలి

ABN, First Publish Date - 2022-07-04T05:09:10+05:30

ఆర్టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల కూడలి వద్ద సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బ్రహ్మంగారిమఠం,  జూలై 3 : ఆర్టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల కూడలి వద్ద సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా సీపీఎం సీనియర్‌ నాయకుడు బోలా శ్రీరాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు గండి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు విపరీతంగా  పెంచి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. త్వరలోనే సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు రెబ్బ నరసింహులు, రాహుల్‌, రాజశేఖర్‌, ఆనంద్‌రావు, ఆంజనేయులు, సందీప్‌, రాహుల్‌, చక్రి, మునయ్య, చిన్నబ్బి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T05:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising