ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యాన్నదాన పథకానికి రూ.75వేలు విరాళం

ABN, First Publish Date - 2022-06-26T04:39:50+05:30

గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో చేపట్టిన శాశ్వత నిత్యాన్నదాన పథకానికి శనివారం చింతకొమ్మదిన్నె మండలం పోలుగారిపల్లె వాసులు శేషారెడ్డి, ధర్మపత్ని నారాయణమ్మ రూ.50116, వారి కుమారులు మాధవరెడ్డి, కోడలు సుమలత (సింగపూర్‌) రూ.25116 విరాళం ఏసీ ముకుందరెడ్డికి అందించారు.

దాతలకు రసీదును అందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, జూన్‌ 25: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో చేపట్టిన శాశ్వత నిత్యాన్నదాన పథకానికి శనివారం చింతకొమ్మదిన్నె మండలం పోలుగారిపల్లె వాసులు శేషారెడ్డి, ధర్మపత్ని నారాయణమ్మ రూ.50116, వారి కుమారులు మాధవరెడ్డి, కోడలు సుమలత (సింగపూర్‌) రూ.25116 విరాళం ఏసీ ముకుందరెడ్డికి అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజాస్వామి ఘనంగా పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఏఈ మురళీ కృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T04:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising