ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాప్‌పై పునరాలోచించాలి

ABN, First Publish Date - 2022-08-16T05:22:19+05:30

నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నూతనంగా ప్రవేశపెడుతున్న సిమ్స్‌ ఏపీ యాప్‌ పై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌,  ఆగస్టు 15 : నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నూతనంగా ప్రవేశపెడుతున్న సిమ్స్‌ ఏపీ యాప్‌ పై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు తమ సొంత సెల్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని 9 గంటలకే ముఖ ఆధారితి హాజరు వేయాలనడం ఎంత వరకు సబబు అన్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సరిగా లేక సెల్‌ఫోన్‌ పని చేయక హాజరు పడకపోతే సెలవుగా పరిగనించడం సరైన విధానం కాదని ప్రభుత్వానికి తెలిపారు.

Updated Date - 2022-08-16T05:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising