ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన కార్మికుల పెండింగ్‌ క్లైమ్స్‌ పరిష్కరించండి

ABN, First Publish Date - 2022-07-04T05:25:41+05:30

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నందు పెండింగ్‌ లో ఉన్న క్లైమ్స్‌ను వెంటనే పరిష్కరిం చాలని ఏఐటీయూసీ నియోజక వర్గ గౌరవాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బి.కొత్తకోట జూలై 3 : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నందు పెండింగ్‌ లో ఉన్న క్లైమ్స్‌ను వెంటనే పరిష్కరిం చాలని ఏఐటీయూసీ నియోజక వర్గ గౌరవాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం  యూనియన్‌ సర్వస భ్య సమావేశం బి.కొత్తకోటలో పి.జవహర్‌ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ స మావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికా రంలోకి వచ్చిన  వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీ ర్యం చేసి దాని నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని ధ్వజమెత్తారు. కార్మికులకు 12 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత సలీంబాషా, పెయింటర్స్‌ యూని యన్‌ నాయకులు జోహర్‌బాబు, వెంకట్‌ రెడ్డి, రమేశ్‌, శేఖర్‌, వెంకట్రమణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T05:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising