ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-29T05:10:38+05:30

విజన్‌ పరిధి సీసీ గుంట బీటులోని పెద్ద ఏపిలి బండ వద్ద నాలుగు ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసి నట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వైవీ నరసింహారావు తెలిపారు.

దుంగలు, నిందితులతో అటవీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట టౌన్‌, మే28: డివిజన్‌ పరిధి సీసీ గుంట బీటులోని పెద్ద ఏపిలి బండ వద్ద నాలుగు ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసి నట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వైవీ నరసింహారావు తెలిపారు. వీటి విలువ రూ. 30వేల వరకు ఉం టుందని తెలిపారు. పట్టుబడ్డ వారిలో గడికోట మండలం ఎదపల్లె వాసులు నాగరాజు, ఎ.రవీంద్ర, రామాపురం మండలం బీదవాండ్లపల్లెకు చెందిన బి.రఘునాధ్‌, ఎం. రామాంజనేయులును అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ లావణ్య, సిబ్బంది పీరయ్య, సుబ్బరాయుడు పాల్గొన్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-05-29T05:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising