ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమ పథకాలకు మంగళం!

ABN, First Publish Date - 2022-06-08T04:53:24+05:30

రైతులకు శాశ్వత ప్రయోజనాలు అందించే పథకాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం పాడుతోందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతం వెంకట శివారెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ఆరోపిం చారు.

మాట్లాడుతున్న చింతంరెడ్డి, నాగేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి టౌన్‌, జూన్‌7: రైతులకు శాశ్వత ప్రయోజనాలు అందించే పథకాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం పాడుతోందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతం వెంకట శివారెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక  కార్యదర్శి నాగేంద్ర ఆరోపిం చారు. మంగళవారం వారు రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి రాయితీలు అంద కుండా చేస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయ యాం త్రీకరణ కింద ఇచ్చే ట్రాక్టర్లు కూడా  వైసీపీ నాయకు లు, వారి సానుభూతిపరులకు మం జూరు చేసి రైతులకు అన్యాయం చేస్తోందని విమ ర్శించారు.  టీడీపీ హయాంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో బిందు, తుపర సేద్య పరికరా లు రైతులకు అందించే వాళ్లని, దానివల్ల త క్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం లోని పంట లను సాగుచేసుకునే అవకాశం కలిగేదని, దీంతో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగే దన్నారు.  వైసీపీ  అధికారంలోకి వచ్చినప్పటి నుండి సూక్ష్మ వ్యవసాయ విధానాలకు మంగ ళం పలికిం దని  విమర్శించారు. 

Updated Date - 2022-06-08T04:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising